టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులో మెచ్చవలసిన విషయం ఏమిటంటే తప్పులు జరిగినప్పుడు వెంటనే వాటిని గుర్తించడం తిరిగి వాటిని చేయకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవడం....
Read moreDetailsపలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే.. వైసీపీ నేత వల్లభనేని వంశీ అనారోగ్యానికి గురయ్యారు. ఒకదశలో ఆయన...
Read moreDetailsఅమరావతి రాజధాని పనులతో పాటు రూ.58,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వీటిలో రూ.49,040 కోట్ల విలువైన అభివృద్ధి పనులను రాజధాని అమరావతిలో...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. శుక్రవారం (మే 2) సాయంత్రం అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘అమరావతి...
Read moreDetailsఏపీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డితోపాటు మరో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేశారు....
Read moreDetailsఅమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే రాజధాని పునఃప్రారంభ సభ కోసం వైద్య, ఆరోగ్య శాఖ విస్తృత వైద్య సేవలను సిద్ధం చేసింది. వైద్య శాఖ మంత్రి...
Read moreDetailsజగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తానని మాజీ ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. గురువారం తాడేపల్లిలోని పిఠాపురం, కుప్పం, కదిరి, మార్కాపురం నియోజకవర్గాల కార్యకర్తలతో మాట్లాడిన మాజీ...
Read moreDetailsవైఎస్ఆర్ కడప, అనంతపురం జిల్లాలను హార్టీకల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని గొప్పగా చెప్పిన పాలకులకు చీనీ రైతుల కష్టాలు కనిపించడం లేదు. టిడిపి కూటమి ప్రభుత్వంలో ఏ...
Read moreDetailsప్రధాని మంత్రి నరేంద్ర మోదీ మే 2, 2025న ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన అమరావతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. 🗓️ పర్యటన...
Read moreDetailsబుడమేరు గండ్లు మరమ్మత్తులకు పూర్తైన టెండర్ల ప్రక్రియ. సీజన్ మొదలయ్యే నాటికి పనులు పూర్తి చేయాలి. ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి నిమ్మల. బుడమేరు ఆకస్మిక...
Read moreDetails© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info
© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info