కేసుల పేరుతో ప్రభుత్వం బెదిరిస్తే తాను బెదిరిపోయే మనిషిని కానని, అన్నింటికి సిద్ధపడే రాజకీయాల్లో కొనసాగుతున్నానని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు స్పష్టం...
Read moreDetailsవైసీపీ నేత, ఆ పార్టీ లోక్ సభాపక్ష నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టులో ఊరట దక్కింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే...
Read moreDetailsతీవ్ర ఉద్రిక్తతల నడుమ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రశాంత వాతావరణంలో తన నివాసానికి చేరుకున్నారు. 15 నెలల క్రితం ఆయన తాడిపత్రి రావడంతో ఏం...
Read moreDetailsరాజకీయాల్లో పట్టు విడుపులు ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది జనంతో చేసే వ్యవహారం. నిరంతరం సాగే నది లాంటిది రాజకీయం. అందులో ఎన్నో మలుపులు ఉంటాయి....
Read moreDetailsమాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు సెటైర్లు వేశారు. ఈ నెల 18 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి...
Read moreDetailsరాజధాని అమరావతిలో కృష్ణా నదిపై కొత్త ఐకానిక్ వంతెన కోసం ప్రజల అభిప్రాయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి ఇప్పటికే సర్వం సిద్ధం చేసిన...
Read moreDetailsఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవసరాల కోసం కొత్త హెలికాఫ్టర్ అందుబాటులోకి వచ్చింది. దీంతో.. ఇప్పటివరకు వినియోగించిన పాత హెలికాఫ్టర్ సేవలకు మంగళం పాడేశారు. ఇప్పటివరకు ఉన్న హెలికాఫ్టర్...
Read moreDetailsఏపీలో రాజకీయం టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీగా మారింది అన్నది తెలిసిందే. ఉప్పు నిప్పులా రాజకీయం సాగుతోంది. ఇక గత కొన్నాళ్ళుగా అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియాను...
Read moreDetailsవిశాఖ వంటి ప్రతిష్టాత్మకమైన జిల్లాకు అధికారంలో టీడీపీ వంటి పార్టీకి ప్రెసిడెంట్ అంటే ఆ హోదావే వేరు. ఆ లెక్కే కిక్కు ఇచ్చేలా ఉంటుంది. ఒక విధంగా...
Read moreDetailsరాజకీయాలలో గణనీయమైన మార్పులు వచ్చాయి. జనాల మైండ్ సెట్ మారిపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఓటర్ల ఆలోచనలు వారి నిర్ణయాత్మకమైన తీర్పులను చూస్తే కనుక చాలా...
Read moreDetails© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info
© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info