ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసు కుంటోంది. ఎన్నికల నాటికి.. ఇప్పటికి రాష్ట్రంలో సమీకరణాల్లో మార్పు కనిపిస్తోంది. వైసీపీ...
Read moreDetailsరాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి ఏడాది పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పరంగా వేసిన అడుగులు.. తీసుకున్న నిర్ణయాలు ఆసక్తిగా ఉంటాయి. ఏడాది పాలనలో సీఎం చంద్రబాబు...
Read moreDetails*పోలవరం ప్రాజెక్ట్*అధికారులతో కలిసి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు.పోలవరం ప్రాజెక్టు పనులను ఇప్పటికే క్షేత్ర స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు 3 సార్లు పరిశీలించారు.పోలవరం...
Read moreDetailsరాజధాని అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసులో మంగళ గిరి కోర్టు కొమ్మినేని శ్రీనివాస రావుకు కోర్డు 14 రోజులు రిమాండ్ విధించింది.ఈనెల 24 వరకు జ్యుడీషియల్...
Read moreDetails*యోగాతోనే ఒత్తిడికి ఉపశమనం* భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపుమేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు...
Read moreDetails*అమరావతి రైతు కుటుంబాలను, మహిళలను కించపరచడం అనడం దారుణాతిదారుణం* *మహిళలను అవమానించిన సాక్షి మీడియాపై చర్యలు తప్పవు-మంత్రి నిమ్మల రామానాయుడు* ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో పరిరక్షించడంలో ఫోర్త్ ఎస్టేట్...
Read moreDetailsప్రభుత్వ సలహాదారు.. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పదవి ఇది.. ఏపీలో గత ప్రభుత్వంలో సలహాదారులు ఎంతటి ప్రభావం చూపారో అందరికీ తెలిసింది. కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు...
Read moreDetailsకాపు ఉద్యమ నేత ముద్రగడ ఆరోగ్యం పై ఆయన కుమార్తె కీలక అంశాలను బయట పెట్టారు. కొంత కాలంగా ముద్రగడ క్యాన్సర్ తో పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు....
Read moreDetailsప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 6న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చీనాబ్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. దాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఆ తర్వాత...
Read moreDetailsఏపీలో టీడీపీ కూటమి పాలనకు ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా జరిగిన మంత్రివర్గ సమావేశం సైతం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగింది. కూటమి సారధి చంద్రబాబుకు అభినందనలు...
Read moreDetails© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info
© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info