ఏపీ సీఎం చంద్రబాబు కడప జిల్లాలో ఈ నెల 19న పర్యటించ బోతున్నారు ఆ రోజున ఆయన అన్న దాత సుఖీ భవ పేరుతో రైతుల ఖాతాలో...
Read moreDetailsవిశాఖలో పెట్టుబడుల సదస్సు ఊహించిన దాని కన్నా ఎక్కువగా విజయవంతం అయింది. ప్రపంచ నలుమూలల నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు వచ్చారు. వచ్చినవారందరూ ఎంవోయూలు చేసుకోరు. అలాగే ఎంవోయలు...
Read moreDetailsఈనాడు సంస్థల వ్యవస్థాపకుడు రామోజీరావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనతో ఉన్న అనుబంధాన్ని బహిర్గతం చేశారు. మీడియా సంస్థల అధిపతిగా రామోజీరావు కోసం చాలా...
Read moreDetailsజనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ ఫ్యూచర్ పొలిటికల్ ప్లాన్ పై విస్తృత చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కాకినాడ జిల్లా పిఠాపురం శాసనసభ్యుడిగా ఉన్న పవన్.. తన...
Read moreDetailsఏపీ సీఎం చంద్రబాబు చంద్రబాబు విశాఖ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన సీఐఐ సదస్సులో అంతా తానై వ్యవహరించారు. పెద్ద ఎత్తున సెషన్లు నిర్వించారు. అలాగే...
Read moreDetailsపుట్లూరు (Putlur) టిడిపి అధ్యక్ష పదవి కులశేఖర్ రెడ్డికి కన్ఫర్మ కులశేఖర్ రెడ్డి కి అనుకూలంగా ఐ వి ఆర్ ఎస్ సర్వే పుట్లూరు టిడిపి అధ్యక్ష...
Read moreDetailsఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పలు అంశాలపై నిశితంగా దృష్టి పెడుతున్నారు. తన శాఖలకు సంబంధించే కాకుండా.. తన పార్టీకి చెందిన కందుల దుర్గేష్, నాదెండ్ల...
Read moreDetailsవిశాఖపట్నంలో నిర్వహిస్తున్న సీఐఐ సదస్సుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రెండు నెలలుగా ఈ కార్యక్రమంపై పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇక రెండు...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును రాజకీయాల్లో అపరచాణక్యుడుగా అభివర్ణిస్తారు. అంతేకాదు మంచి అడ్మినిస్ట్రేటర్గా కూడా చెప్పుకుంటూ ఉంటారు.ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో వెల్...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి రోజా...
Read moreDetails© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info
© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info