ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Ysrcp: రూల్ ఈజ్ రూల్ జగన్

Ys Jagan: వారిని ఆపడం నావల్ల కూడా కాదు
ADVERTISEMENT

రాజకీయాల్లో పట్టు విడుపులు ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది జనంతో చేసే వ్యవహారం. నిరంతరం సాగే నది లాంటిది రాజకీయం. అందులో ఎన్నో మలుపులు ఉంటాయి. ప్రతీ మలుపూ అనుకూలంగా ఉండదు, ప్రతికూలంగా ఎన్నో సార్లు ఉంటుంది. అలాంటి సందర్భాలలో ఒకసారి తాము వెళ్తున్న మార్గంలో ఏమి జరుగుతుంది ఏ వైపు పోవాలి అన్నది ఆలోచించాల్సి ఉంటుంది. అందువల్ల ఒకే రూటూ ఒకే బాటా అంటే పాలిటిక్స్ లో అసలు కుదరదు. అయితే వైసీపీ అధినాయకత్వం విషయంలో మాత్రం పట్టు విడుపులు కంటే పట్టుదలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది.

అసెంబ్లీలో రూల్స్ ప్రకారం చూస్తే మొత్తం సభ్యులలో పది శాతం గెలుచుకుంటేనే విపక్ష హోదా దక్కుతుంది. ఆ విధంగా చూస్తే వైసీపీకి 18 మంది సభ్యులు కావాలి. అంటే ఏడుగులు ఎమ్మెల్యేలు కొరత పడ్డారు. అది అందరికీ అర్థం అవుతున్న విషయం. కానీ వైసీపీ ఎందుకో పట్టుదలకు పోతోంది అని అంటున్నారు. ఇదే విధానం 2014, 2019లలో లోక్ సభలోనూ అమలు చేశారు. ఆనాడు ప్రతిపక్ష హోదాకు సరిపడా 55 మంది ఎంపీల బలం కాంగ్రెస్ కి రాలేదు. దాంతో రాహుల్ గాంధీకి విపక్ష హోదా ఇవ్వలేదు. అయినా సరే ఆ పార్టీ లోక్ సభలో పదేళ్ళూ ప్రజా సమస్యల మీద పోరాడింది అని అంతా గుర్తు చేస్తున్నారు.

ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి. సభలో చూస్తే నిబంధనలే అంతా అనుసరిస్తారు. ఇక సభలో విపక్షంగా ఒకే పార్టీ ఉంటే వారికి స్పీకర్ అవకాశాన్ని బట్టి ఎక్కువ సార్లు మైకులు ఇవ్వవచ్చు. సాధారణంగా ఒక సభ్యుడుకి రెండు నిముషాల పాటే మాట్లాడమని స్పీకర్ ఆదేశించినా వారు అయిదారు నిముషాలు పైబడి మాట్లాడిన సందర్భాలూ ఉంటాయి. ప్రజా సమస్యలు ముఖ్యం. అదే విధంగా సభలో ఏ మేరకు జవాబులు రాబట్టామన్నది కూడా కీలకంగా ఉండాల్సి ఉంది. అందువల్ల సమయం ఇస్తే వస్తామని అనడం వరకూ ఓకే కానీ ముందు సభకు వచ్చి తమకు ఎంత మేరకు సమయం ఇస్తున్నారో వైసీపీ అధినాయకత్వం అంచనా వేసుకోవాలి కదా అని అంటున్నారు.

ఇక చట్ట సభల నిబంధనల ప్రకారం చూస్తే కనుక సభ జరిగే పనిదినాలలో వరసగా అరవై రోజుల పాటు ఏ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా గైర్ హాజరు అయితే వారి సభ్యత్వం ఆటోమేటిక్ గా రద్దు అవుతుంది. ఆయా నియోజకవర్గానికి ఉప ఎన్నికను ప్రకటిస్తారు. ఇక చట్ట సభ సభ్యుల అనర్హత మీద తీసుకునే నిర్ణయమే అంతిమంగా ఉంటుంది. అందులో మరే వ్యవస్థ జోక్యం చేసుకోదు. ఈ విధంగా విషయం ఉన్నపుడు వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వం మీదనే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

ఇక ఈ వర్షాకాల సమావేశాలు వైసీపీకి అత్యంత కీలకంగా చూస్తున్నారు. ఎందుకంటే వారు తప్పనిసరిగా హాజరై తమ సభ్యత్వాలను కాపాడుకోవాల్సి ఉంటుంది. లేకపోతే విశేష అధికారాలు కలిగిన అసెంబ్లీ తీసుకునే తీవ్రమైన నిర్ణయం ఎలా ఉంటుందో కూడా ఎవరూ చెప్పలేరని అంటున్నారు. వైసీపీ విషయానికి వస్తే తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని అంటోంది. లేకపోతే ఎందుకు రావడం అని ప్రశ్నిస్తోంది. ఇది టెక్నికల్ ఇష్యూగానే చూడాలని నిపుణుల మాట. అలాగే జనానికి ఇవేమీ పట్టవని తాము ఓటేసి ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు సభకు హాజరవుతున్నారా లేదా అన్నది మాత్రమే వారు పట్టించుకుంటారు అని అంటున్నారు.

ఏపీలో మూకుమ్మడి ఉప ఎన్నికలు వస్తాయా రావా అన్నది జగన్ తీసుకునే నిర్ణయం మీదనే అధారపడి ఉంటుందని అంటున్నారు. ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశాలకు జగన్ ఆయన ఎమ్మెల్యేలు కనుక హాజరైతే అసెంబ్లీలో రాజకీయంగా కొత్త సన్నివేశం ఆవిష్కృతం అవుతుంది. అపుడు అనర్హత వేటు అన్నది పక్కకి పోయి రాజకీయ వేడి రాజుకుంటుంది. అలా కాకుండా సభకు నమస్కారం అన్న విధానంతో కనుక ముందుకు పోతే కనుక సంచలన నిర్ణయాలు ఏపీలో జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఏది జరిగినా జగన్ చేతిలోనే ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.!

Tags: #AndhraPradesh#APAssembly#APpolitics#JaganMohanReddy#OppositionStatus#PoliticalNews#ysjagan#Ysrcp
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Mumbai: ముంబైకి ఉగ్రబెదిరింపులు!

Next Post

Malavika Menon: హాట్ లుక్ లో హీట్ పుట్టిస్తున్న మలయాళ నటి

Related Posts

MalaikaArora
Entertainment

MalaikaArora:వివాహ వేడుకలో మెరిసిన మలైకా అరోరా.. కృతికా కమ్రా–గౌరవ్ కపూర్ పెళ్లిలో గ్లామర్ హైలైట్

RechargeScam
Big Story

RechargeScam:28 రోజుల “నెలవారీ” రీఛార్జ్ స్కామ్.. పార్లమెంటులో లేవనెత్తిన అంశం, వినియోగదారులకు అదనపు భారమా?

EVPolicy
Big Story

EVPolicy:తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకే ప్రాధాన్యం.. జిల్లా కేంద్రాల చుట్టూ రింగ్ రోడ్లు నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

APMinisters
Andhra Pradesh

APMinisters:ఫైళ్ల క్లియరెన్స్‌పై మంత్రులకు సీఎం చంద్రబాబు రేటింగ్.. అచ్చెన్నాయుడు మొదటి స్థానం, వంగలపూడి అనిత చివరి స్థానంలో!

Virosh
Entertainment

Virosh:రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ క్యూట్ మూమెంట్స్‌తో మెరిసిన వేడుక

LiquorScam
Andhra Pradesh

LiquorScam:జగన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు – ఈడీ విచారణ, ఆస్తుల జప్తు వివాదం

Next Post
Malavika Menon: హాట్ లుక్ లో హీట్ పుట్టిస్తున్న మలయాళ నటి

Malavika Menon: హాట్ లుక్ లో హీట్ పుట్టిస్తున్న మలయాళ నటి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

MalaikaArora

MalaikaArora:వివాహ వేడుకలో మెరిసిన మలైకా అరోరా.. కృతికా కమ్రా–గౌరవ్ కపూర్ పెళ్లిలో గ్లామర్ హైలైట్

RechargeScam

RechargeScam:28 రోజుల “నెలవారీ” రీఛార్జ్ స్కామ్.. పార్లమెంటులో లేవనెత్తిన అంశం, వినియోగదారులకు అదనపు భారమా?

EVPolicy

EVPolicy:తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకే ప్రాధాన్యం.. జిల్లా కేంద్రాల చుట్టూ రింగ్ రోడ్లు నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

APMinisters

APMinisters:ఫైళ్ల క్లియరెన్స్‌పై మంత్రులకు సీఎం చంద్రబాబు రేటింగ్.. అచ్చెన్నాయుడు మొదటి స్థానం, వంగలపూడి అనిత చివరి స్థానంలో!

Recent News

MalaikaArora

MalaikaArora:వివాహ వేడుకలో మెరిసిన మలైకా అరోరా.. కృతికా కమ్రా–గౌరవ్ కపూర్ పెళ్లిలో గ్లామర్ హైలైట్

RechargeScam

RechargeScam:28 రోజుల “నెలవారీ” రీఛార్జ్ స్కామ్.. పార్లమెంటులో లేవనెత్తిన అంశం, వినియోగదారులకు అదనపు భారమా?

EVPolicy

EVPolicy:తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకే ప్రాధాన్యం.. జిల్లా కేంద్రాల చుట్టూ రింగ్ రోడ్లు నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

APMinisters

APMinisters:ఫైళ్ల క్లియరెన్స్‌పై మంత్రులకు సీఎం చంద్రబాబు రేటింగ్.. అచ్చెన్నాయుడు మొదటి స్థానం, వంగలపూడి అనిత చివరి స్థానంలో!

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info